Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం ఎవరికి?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:19 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వయోవందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇది పూర్తిగా 60 ఏళ్ల వయసు పైబడిన వారికి వర్తిస్తుంది. ఈ పథకం భారత జీవిత బీమా సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. దీని ద్వారా పెన్షన్ రూపంలో ప్రతి వయోవృద్ధుడిని ఆదుకుంటుంది.
 
ఈ పథకము 2020 మే 26 నుండి 2023 మార్చి 31 వరకూ అమలులో వుంటుంది. దీని నిర్ణీత కాలపరిమితి 10 సంవత్సరాలు. దీని ద్వారా ప్రతి చందాదారుడు కనీసం రూ. 1000 నుండి రూ. 10 వేల వరకూ పొందే అవకాశం వుంది. ఒకవేళ తన కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణించినా చెల్లించిన దాని నుండి 90 శాతం రుణాన్ని తిరిగి పొందే అవకాశం వుంది.
 
ఒకవేళ చందాదారుడు మరణించినట్లయితే పెన్షన్ రూపంలో తను పేర్కొన్న నామినీకి ఆ డబ్బు అందించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రదానమంత్రి వయో వందన యోజనలో చూడవచ్చు. ఈ సౌకర్యాన్ని 60 ఏళ్లు పైబడినవారు వినియోగించుకోవాలని ఎల్ఐసి తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments