Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ ఇబ్బందులు: నూడిల్స్ బండి వ్యాపారి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:15 IST)
లాక్ డౌన్ అమలుతో మూడు నెలలుగా జీవనోపాధి కోల్పోయిన గుంటూరు వెంగయ్య నగర్‌కు చెందిన షేక్ జాన్ బాబు  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. లాక్ డౌన్ మూలంగా వ్యాపారం లేకపోవడంతో ఇంటి అవసరాలకు డబ్బులు లేవు. పైగా మూడు నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించాలని జాన్ బాబుపై ఇంటి యజమాని వొత్తిడి చేయడంతో ఇల్లు ఖాళీ చేయాలని నిర్ణయించుకుని సామాన్లు సర్దుకున్నాడు జాన్ బాబు.
 
అయినా అద్దె చెల్లించాలంటూ జాన్ బాబుపై వేధింపులకు ఇంటి యజమాని పాల్పడటంతో భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని జాన్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని మోహనరావు ఆయన బంధువుల వేధింపులు తాళ లేక  తాను ఆత్మహత్య చేసుకుంటుంన్నట్టు సూసైడ్ నోటు రాయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments