Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈద్ ప్రార్థనలో మమత బెనర్జీ.. ఐసోలేషన్‌లో రాజకీయాలు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (17:38 IST)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా కోల్‌కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో జరిగిన ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మతసామరస్యంలో పశ్చిమబెంగాల్ యావత్ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచిందని మమత వెల్లడించారు. ఏకత్వం అనేది బెంగాలో ఉందని... దేశంలోని ఏ ఇతర ప్రాంతంలో ఇది కనిపించదని చెప్పుకొచ్చారు. అందుకే తామంటే బీజేపీకి నచ్చదన్నారు.
 
దేశంలో రాజకీయాలు ఐసోలేషన్‌లో వున్నాయని.. తాము ఐక్యతను కోరుకుంటున్నాము. "కలిసి జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మాకు సమాన హక్కులు ఉన్నాయి" అని మమతా బెనర్జీ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments