Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయకు మోడీకి సన్నిహితుడు చో రామస్వామి కన్నుమూత.. అదే అపోలోలో చికిత్స పొందుతూ..

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (08:42 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4.40గంటలకు మృతిచెందారు. ఆయన పూర్తి పేరు శ్రీనివాస అయ్యార్‌ రామస్వామి. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు.
 
'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణకు ఆయన దగ్గరి బంధువు. మేనమామ అవుతారు. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా చో రామస్వామి సన్నిహితుడు. దేశంలోని అనేకమంది రాజకీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చో రామస్వామి 1999-2005 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments