Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా వరడి ఊరేగింపు... అంతలోనే పోలీసుల ప్రవేశం.. అరెస్టు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (08:54 IST)
ఒడిశాలో ఓ వరుడికి ఓ మాజీ ప్రియురాలు తేరుకోలేని షాకిచ్చింది. సంవత్సరాల తరబడి తనను ప్రేమించి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆగ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు... వరుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పని చేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చియమైంది. మంగళవారం రాత్రి పెళ్లి జరగాల్సి వుండగా, కొన్ని నిమిషాల ముందు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 
 
ఈయన భువనేశ్వర్‌కు చెందిన యువతితో రెండేళ్ళుగా ప్రేమాయణం సాగించాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని అజిత్ నమ్మించాడు. మాటిచ్చాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఇపుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన యువతి భువనేశ్వర్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మండపంలోనే అజిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు, వధువు కుటుంబీకులు అందించిన బంగారు గొలుసు, ఉంగరం, చేతి గడియారాలను తిరిగి వారికి అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments