Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (23:32 IST)
ముంబై నగరంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో కేసును నమోదు చేసారు పోలీసులు. కేసు నమోదయ్యాక నిందితుడు బాధితురాలితో అవగాహనకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.

అనంతరం వారికి ఓ మగబిడ్డ పుట్టాడు. దీనితో తనపై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐతే బాలికపై అత్యాచారం చేసిందుకు నమోదు చేసిన పోక్సో కేసు, బాధితురాలిని వివాహం చేసుకుంటే రద్దు అయ్యే అవకాశం లేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments