Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీపై రాహుల్ ఫైర్: అబద్ధాలలో ప్రజలను మోసం చేస్తున్నారు..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (15:10 IST)
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. చైనా-భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌లో ఇంచు కూడా చైనా కబ్జా చేయలేదంటూ మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. ఈ విషయం లడ్ఢాఖ్‌లో వున్న ప్రజలకు కూడా తెలుసునన్నారు. 
 
మన భూమిలో మన ప్రజలను కూడా ఆ ప్రాంతంలోకి చైనా అనుమతించడం లేదని, ఆఖరికి వారి పశువులను గడ్డి మేయడానికి కూడా అక్కడికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మోదీని కోరానని.. అయిన ఆయన అబద్ధాలలో ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ తప్పుబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments