వందే భారత్ రైలు: 10 కొత్త వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చ జెండా

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (18:49 IST)
కర్టెసి-ట్విట్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12, మంగళవారం నాడు 10 కొత్త వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీనితో వందేభారత్ రైళ్ల సంఖ్య 50కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 45 మార్గాలను కవర్ చేస్తూ ఈ రైళ్లు నడవనున్నాయి. ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, విశాఖపట్నం-సికింద్రాబాద్ సహా ఆరు రూట్లలో రెండు వందేభారత్ రైళ్లు నడుస్తాయి.
 
కొత్త వందే భారత్ రైళ్ల మార్గాలు ఇవే
అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
సికింద్రాబాద్-విశాఖపట్నం
మైసూరు- డా. MGR సెంట్రల్ (చెన్నై)
పాట్నా- లక్నో
కొత్త జల్పైగురి-పాట్నా
పూరి-విశాఖపట్నం
లక్నో- డెహ్రాడూన్
కలబురగి - సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
రాంచీ-వారణాసి
ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)
 
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్-విశాఖపట్నం) సికింద్రాబాద్ నుండి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు నంబర్ 20708 (విశాఖపట్నం-సికింద్రాబాద్) మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు గురువారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments