Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు అమెరికా అధ్య‌క్షుల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ! రికార్డు!!

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:19 IST)
భార‌త ప్ర‌ధాని మోదీ స‌రికొత్త రికార్డును సృష్టించారు. ఆయ‌న ఏకంగా ముగ్గురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయిన భార‌త ప్ర‌ధానిగా చ‌రిత్ర‌కెక్కారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ ని తొలిసారి ప్ర‌త్య‌క్షంగా క‌లిశారు. ఇద్ద‌రూ స్నేహ‌పూర్వ‌కంగా ఆలింగ‌నం చేసుకున్నారు. భార‌త దేశంతో అమెరికాకు ఉన్న ప్రాచీన సంబంధ బాంధ‌వ్యాల‌ను న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కి గుర్తు చేశారు. ఇరు దేశాల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంద‌ని ప‌ర‌స్ప‌రం అవ‌గాహ‌న‌తో మెల‌గాల‌ని సూచించారు.
 
భార‌త ప్ర‌ధానిగా మోదీ రెండో సారి ఎన్నిక అయ్యారు. ఇంత‌కుముందు ఆయ‌న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ఘ‌నంగా స్వాగ‌తం కూడా పొందార‌ని, ఇది భార‌తీయుల ఓట్ల కోస‌మే అని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అంత‌కు ముందు అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాతో కూడా న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. ముగ్గురు అమెరిక‌న్ ప్రెసిడెంట్ల‌ను భార‌త ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ క‌ల‌వ‌డం, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments