అమ్మ ఇక లేదని తెలుసు.. అయినా విధుల్లోకి ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులు, బిజెపి నాయకుల నుండి ప్రశంసలు అందుకున్నారు, వారు ప్రధాని నిబద్ధతను నాయకులు మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లిని కోల్పోయిన రోజున తన వృత్తిపరమైన బాధ్యతలను మోదీ కొనసాగించారు. తద్వారా బీజేపీ నేతల చేత ఆయన "కర్మయోగి" అనిపించుకున్నారు. 
 
అహ్మదాబాద్ ఆసుపత్రిలో 100 సంవత్సరాల వయస్సులో మరణించిన తన తల్లి హీరాబెన్ అంత్యక్రియలకు హాజరైన మోదీ, అంత్యక్రియలకు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 7,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించాలని ఎంచుకున్నారు.
 
ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ జాతీయ గంగా కౌన్సిల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments