Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఇక లేదని తెలుసు.. అయినా విధుల్లోకి ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులు, బిజెపి నాయకుల నుండి ప్రశంసలు అందుకున్నారు, వారు ప్రధాని నిబద్ధతను నాయకులు మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లిని కోల్పోయిన రోజున తన వృత్తిపరమైన బాధ్యతలను మోదీ కొనసాగించారు. తద్వారా బీజేపీ నేతల చేత ఆయన "కర్మయోగి" అనిపించుకున్నారు. 
 
అహ్మదాబాద్ ఆసుపత్రిలో 100 సంవత్సరాల వయస్సులో మరణించిన తన తల్లి హీరాబెన్ అంత్యక్రియలకు హాజరైన మోదీ, అంత్యక్రియలకు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 7,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించాలని ఎంచుకున్నారు.
 
ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ జాతీయ గంగా కౌన్సిల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments