Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న మరో ఐదు #VandeBharatExpress రైళ్లు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (22:00 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సెమీ స్పీడ్ రైళ్ల అయిన వందే భారత్ రైళ్లు మరో ఐదు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఐదు రైళ్లతో కలిసి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగే వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
 
ఈ నెల 27వ తేదీన మరో ఐదు వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపనున్నారు. ముంబై - గోవా, ఇండోర్ - భోపాల్, పాట్నా - రాంచీ, జబల్పూర్ -రాణి కమ్లాపాటి, బెంగుళూరు - హుబ్లీ - ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా, కేంద్రం ఈ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం