Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న మరో ఐదు #VandeBharatExpress రైళ్లు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (22:00 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సెమీ స్పీడ్ రైళ్ల అయిన వందే భారత్ రైళ్లు మరో ఐదు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఐదు రైళ్లతో కలిసి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగే వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
 
ఈ నెల 27వ తేదీన మరో ఐదు వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపనున్నారు. ముంబై - గోవా, ఇండోర్ - భోపాల్, పాట్నా - రాంచీ, జబల్పూర్ -రాణి కమ్లాపాటి, బెంగుళూరు - హుబ్లీ - ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా, కేంద్రం ఈ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం