Webdunia - Bharat's app for daily news and videos

Install App

నౌషేరాలో మోదీ దీపావళి పండుగ..

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (13:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో నౌషేరా ప్రాంతానికి చేరుకున్నారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ సైనికులతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రతీ ఏడాది ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.
 
ఇదిలా ఉంటే గతేడాది, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ లోంగేవాలా ప్రాంతంలో ప్రధాని మోడీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుని ”భారత సైనికులు ఉన్నంత కాలం ఈ దేశంలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా, కాంతివంతంగా ఉంటాయని” ఆయన వివరించారు. ఇక 2019లో ఆయన రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొని నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments