Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - బిట్ కాయిన్స్‌కు ఆమోదమంటూ..

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత బిట్ కాయిన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 బిట్ కాయిన్లను పంచుతుందంటూ ఒక స్కామ్ లింక్‌ను అందులో షేర్ చేశారు. ఆ తర్వాత ఆ ఖాతాను కాసేపటికి పునరుద్ధరించారు. అయితే, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఈ పోస్టును పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీనిపై పీఎంవో స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి ఖాతను పునరుద్ధరించినట్టు ఆదివారం తెల్లవారుజామున పీఎంవో ఓ ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో ఆ ఖాతా నుంచి షేర్ చేసిన విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దని పీఎంవో సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments