Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (19:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధానం చేశారు. ప్రఖ్యాత గాయని లాతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీకి దీన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
 
కాగా, కరోనా వేళ పూణేలోని మంగష్కర్ ఆస్పత్రి ఎన్నో సేవలు అందించిందని కితాబిచ్చారు. యోగా, ఆయుర్వేదంలో మన దేశంలో ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మన దేశ మూలాల్లోనే పర్యావరణ పరిరక్షణ సూత్రాలు ఇమిడివున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments