Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూరులో ప్రధాని మోడీ మెట్రో జర్నీ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:05 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్పూరు పర్యటనలో మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
అంతకుముందు ఆయన కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సెక్షన్, బినా - పంకీ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లేన్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే, 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. 
 
దేశ ప్రధానమంత్రిగా మోడీ  దృష్టిసారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్టు మరో ముందడుగని పీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments