Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి భూటాన్ "నాడాక్ పెల్ గి ఖోర్లో" పురస్కారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఆ దేశం ప్రధానం చేసే "నాడగ్ పెల్ గి ఖోర్లో"తో సత్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ, ప్రధాని మోడీకి శుక్షాకాంక్షలు తెలిపారు. 
 
"భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన భారతదేశానికే కాదు.. ప్రపంచానికి అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా, కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మీకు (మోడీ)కి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments