ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:30 IST)
పూర్తి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలో చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌకను సముద్రంలోకి జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయం తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు. 
 
యుద్ధ విమానాలను మోసుకెళ్ళే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్ యార్డులో భారీ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ నౌట బరువు 45 వేల టన్నులు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
మారిటైమ్ జోన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహళా సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. నవ భారత్‌కు ఓ ఐడెంటీగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments