Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:30 IST)
పూర్తి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలో చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌకను సముద్రంలోకి జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయం తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు. 
 
యుద్ధ విమానాలను మోసుకెళ్ళే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్ యార్డులో భారీ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ నౌట బరువు 45 వేల టన్నులు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
మారిటైమ్ జోన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహళా సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. నవ భారత్‌కు ఓ ఐడెంటీగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments