సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (18:39 IST)
Modi_Jawans Diwali
దీపావళి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో జరుపుకుంటారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ప్రతీ సంవత్సరం మోదీ సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. ఈ సంవత్సరం గుజరాత్‌లోని కచ్‌కి వెళ్లారు. సొంత రాష్ట్రంలో ఆర్మీ జవాన్లను కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పారు. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ వారికి స్వీట్లు తినిపించారు. ప్రతీ సంవత్సరం దీపావళి వేడుకల సమయంలోమన సైనికులు సరిహద్దు అవతల ఉన్న దేశాల సైనికులకు స్వీట్లు పంచుతారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం.. వారితో దీపావళి జరుపుకుంటుండటం వల్ల సైనికుల్లో ఆత్మీయతా భావం పెరుగుతోంది. ప్రధాని మనతోనే ఉన్నారనే భావన పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments