Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (18:28 IST)
కేరళలో వందే భారత్ రైళ్ల సరికొత్త ట్రాక్‌ల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కేరళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి కానుకగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 
 
ఇందులో తిరువనంతపురం నుండి మంగళూరు వరకు రెండు జత రైళ్లు, తిరువనంతపురం నుండి కాసర్గోడ్ వరకు మరొకటి ఉన్నాయి. ప్రస్తుతం, మంగళూరు రైలులో ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. త్వరలో దీనికి 16 కోచ్‌లు రానుండగా, కాసర్‌గోడ్‌కు వెళ్లే ఇతర రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి. 
 
తాజాగా మరో నాలుగు కోచ్‌లతో కలిపి మొత్తం 20కి చేరుకోనున్నాయి. వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి మంగళూరుకు పట్టే సమయం 8 గంటల 35 నిమిషాలు, అదే మార్గంలో తదుపరి వేగవంతమైన రైలుకు 12 గంటల 50 నిమిషాలు పడుతుంది. మరో రెండు రైళ్లు దాదాపు 15 గంటలు పడుతుంది.
 
ఈ హై-స్పీడ్ సూపర్‌ఫాస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రైళ్లు భారీ విజయాన్ని సాధించాయి. ఈ రైళ్లలో టిక్కెట్ల ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు ఈ వేగవంతమైన రవాణా విధానాన్ని ఇష్టపడతున్నారు. ఈ రెండు జత రైళ్ల సక్సెస్ చూసి, బెంగుళూరు నుండి కొచ్చికి వారానికి మూడు సార్లు నడిచే మూడవ వందేభారత్ రైలు కూడా రానుంది. 
 
వందే భారత్ రైళ్లు వారి దేశంలోని అన్ని మార్గాల్లో అత్యంత వేగవంతమైన ఎంపికగా ఉన్నాయి. తొలుత ప్రారంభమైన న్యూఢిల్లీ-వారణాసి మార్గం, అత్యంత పొడవైనది అయినప్పటికీ, అత్యధిక సగటు వేగం గంటకు 95 కి.మీల రికార్డును కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments