Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్లాన్... రూ.60 కే లీట‌ర్ పెట్రోల్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (09:43 IST)
కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డానికి సరి కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు స‌మాచారం. పెట్రోల్ ధ‌ర‌లు నిజానికి అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల పై నే ఆధార ప‌డి ఉంటుంది. అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌రలు త‌గ్గితేనే మ‌న దేశంలో పె ట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి.
 
ఒక వేళ పెరిగితే మ‌న దేశం లో కూడా పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే ఇక నుంచి మ‌న దేశంలో పెట్రోల్ ఉత్ప‌త్తులు క్రూడ్ అయిల్ పై ఆధార ప‌డ‌కుండా కొత్త విధానం గురించి ఆలోచిస్తున్నారు. ఇథ‌నాల్ బ్లెండింగ్ ను పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. 
 
దీని ద్వారా పెట్రోల్ డిజిల్ ల‌ను ఉత్ప‌త్తి పెంచాల‌ని ప్ర‌యత్నం చేస్తున్నారు. అలా చేస్తే క్రూడ్ అయిల్ తో సంబంధం లేకుండా మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌ల ను నియంత్రించ వ‌చ్చు. దీని కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రూ.60 కే లీట‌ర్ పెట్రోల్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments