Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణం : ఐఐటీ మండీ డైరెక్టర్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:29 IST)
ఇటీవలికాలంలో కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు.. మేధావులైన విద్యావంతులు కూడా తమ నోటి దూల కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బేహార్ చేసిన చేసిన వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణమంటూ ఆయన సెలవిచ్చారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
మాంసాహారం కోసం అమాయక జంతువులను వధించడం వల్ల ప్రకృతితో వాటికున్న పరస్పర ఆధారిత సమతౌల్యం, అవినాభావ సంబంధం దెబ్బతింటుందని, ఫలితంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుందని చెప్పారు. వీటి దుష్ప్రభావాలు తక్షణమే కనిపించకున్నా భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరో అడుగు మందుకేసి ఇకపై మాంసాహారం తీసుకోబమని విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ వ్యవహారం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments