Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ గడ్డం పెంచడానికి కారణం ఏంటో తెలుసా? (video)

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:32 IST)
ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా పెరిగిన జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా, అయోధ్యలో శ్రీ రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత నుంచి ఆయన గడ్డం, మీసాలు పెంచుతున్నారు. ఇప్పటివరకు ఆయన గడ్డం పెంచిన దాఖలాలు లేవు. దీంతో ఇపుడు కొత్తగా గడ్డం, తల వెంట్రుకలు పెంచడంతో ప్రతి ఒక్కరికీ అనుమానంతో పాటు.. చర్చించసాగారు. 
 
అయితే, ప్రధాని మోడీ గడ్డం పెంచడానికి గల కారణాన్ని అయోధ్య రామమందిర ట్రస్టు సభ్యుడు, ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ కర్నాటకలోని బాగల్కోటెలో మీడియాతో మాట్లాడారు. 
 
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, పూర్తి చేసే బాధ్యతను కూడా స్వీకరించారని ఆ కారణంగానే ఆయన గడ్డం పెంచుతున్నారని పేర్కొన్నారు. 
 
ప్రధానంగా, ఇలాంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలను తొలగించరని, మోడీ గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి ఇదే బలమైన కారణమై ఉండొచ్చుని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, కరోనా లాక్డౌన్ సమయంలో అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఆగస్టు 5వ తేదీన ఈ భూమిపూజ జరిగింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments