Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:23 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా, గురువారం పవన్ తమిళనాడును సందర్శించారు. తమిళనాడు, కుంభకోణంలోని ఆది కుంభేశ్వరర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
 
ఈ పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో సంభాషించారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, హర్షధ్వానాలు చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
అంతకంటే ముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమన్నారు. రాజకీయాలు సంబంధం లేదన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments