Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:23 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా, గురువారం పవన్ తమిళనాడును సందర్శించారు. తమిళనాడు, కుంభకోణంలోని ఆది కుంభేశ్వరర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
 
ఈ పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో సంభాషించారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, హర్షధ్వానాలు చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
అంతకంటే ముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమన్నారు. రాజకీయాలు సంబంధం లేదన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments