Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మి హోటల్‌కు వెళ్లిన యువతి... సామూహిక అఘాయిత్యం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (15:41 IST)
తన స్నేహితుల మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాటలీపుత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా పర్వేజ్, రంజాన్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరితో సదరు బాలిక తరచుగా ఛాటింగ్ చేసేది. 
 
కొద్ది రోజులకు ఫోన్ ద్వారా మాటలు కలిపింది. ముగ్గురూ తరచుగా మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. గురువారం వారిద్దరూ ఓయో ద్వారా పాట్నాలో హోటల్ రూమ్ బుక్ చేసి సదరు బాలికను అక్కడకు రమ్మన్నారు. సరదాగా మాట్లాడుకుందామని పిలిచారు. 
 
వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన ఆ బాలికపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 
 
ఇద్దరు నిందితులపై కూడా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన బాధితురాలి తల్లిదండ్రులు.. బాలికను తీవ్రంగా కొట్టి గాయపచరిచారు. వారికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments