Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లలో ప్రయాణాలా వద్దే వద్దు.. కరోనా సోకిందంటే..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:44 IST)
కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రైళ్లల్లో ప్రయాణం వద్దే వద్దు అంటున్నారు.. జనం. ఎందుకంటే.. కరోనా వ్యాధిగ్రస్థులు చాలామంది ఇప్పటికే రైళ్లలో ప్రయాణించి వుంటారు. 
 
అలాగే వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి సొంతూర్లకు చేరుకుని వుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణం అంటేనే జనాలు ఆసక్తి చూపట్లేదు. ఇంకా రైళ్ల ప్రయాణం ఆరోగ్యానికి అంత మంచిది కాదని జనాలు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారం యావత్ దేశాన్ని వణికించింది. ఢిల్లీలో ప్రార్థనలు ముగిసిన అనంతరం .. వారంతా ఐదు రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు. 
 
అలాగే వలస కార్మికుల్లో చాలామందికి కరోనా సోకినట్లు తేలడంతో ఇప్పటికిప్పుడు రైళ్లలో ప్రయాణం అవసరమా అంటూ జనం అనుకుంటున్నారు. ఇంకా కరోనా సోకకుండా వుండాలంటే.. రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణాలు అనవసరమని ప్రజలు జాగ్రత్తపడుతున్నారు. కరోనా సోకి చికిత్స పొందడం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం చాలా మేలని ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే రైళ్లలో ప్రయాణించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments