Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లలో ప్రయాణాలా వద్దే వద్దు.. కరోనా సోకిందంటే..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:44 IST)
కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రైళ్లల్లో ప్రయాణం వద్దే వద్దు అంటున్నారు.. జనం. ఎందుకంటే.. కరోనా వ్యాధిగ్రస్థులు చాలామంది ఇప్పటికే రైళ్లలో ప్రయాణించి వుంటారు. 
 
అలాగే వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి సొంతూర్లకు చేరుకుని వుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణం అంటేనే జనాలు ఆసక్తి చూపట్లేదు. ఇంకా రైళ్ల ప్రయాణం ఆరోగ్యానికి అంత మంచిది కాదని జనాలు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారం యావత్ దేశాన్ని వణికించింది. ఢిల్లీలో ప్రార్థనలు ముగిసిన అనంతరం .. వారంతా ఐదు రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు. 
 
అలాగే వలస కార్మికుల్లో చాలామందికి కరోనా సోకినట్లు తేలడంతో ఇప్పటికిప్పుడు రైళ్లలో ప్రయాణం అవసరమా అంటూ జనం అనుకుంటున్నారు. ఇంకా కరోనా సోకకుండా వుండాలంటే.. రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణాలు అనవసరమని ప్రజలు జాగ్రత్తపడుతున్నారు. కరోనా సోకి చికిత్స పొందడం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం చాలా మేలని ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే రైళ్లలో ప్రయాణించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments