రైళ్లలో ప్రయాణాలా వద్దే వద్దు.. కరోనా సోకిందంటే..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:44 IST)
కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రైళ్లల్లో ప్రయాణం వద్దే వద్దు అంటున్నారు.. జనం. ఎందుకంటే.. కరోనా వ్యాధిగ్రస్థులు చాలామంది ఇప్పటికే రైళ్లలో ప్రయాణించి వుంటారు. 
 
అలాగే వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి సొంతూర్లకు చేరుకుని వుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణం అంటేనే జనాలు ఆసక్తి చూపట్లేదు. ఇంకా రైళ్ల ప్రయాణం ఆరోగ్యానికి అంత మంచిది కాదని జనాలు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారం యావత్ దేశాన్ని వణికించింది. ఢిల్లీలో ప్రార్థనలు ముగిసిన అనంతరం .. వారంతా ఐదు రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు. 
 
అలాగే వలస కార్మికుల్లో చాలామందికి కరోనా సోకినట్లు తేలడంతో ఇప్పటికిప్పుడు రైళ్లలో ప్రయాణం అవసరమా అంటూ జనం అనుకుంటున్నారు. ఇంకా కరోనా సోకకుండా వుండాలంటే.. రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణాలు అనవసరమని ప్రజలు జాగ్రత్తపడుతున్నారు. కరోనా సోకి చికిత్స పొందడం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం చాలా మేలని ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే రైళ్లలో ప్రయాణించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments