Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగును అనాసపండుతో చంపినవారిని పట్టుకోండి: కేరళ ప్రభుత్వం

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:31 IST)
కేరళలో అనాసపండ్లలో ప్రేలుడు పదార్థములు పెట్టి ఏనుగు చావుకు కారకులైన వారిని పట్టుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఆహార పదార్థాములలో ప్రేలుడు పదార్థములను దాచి మూగజీవులను హింసకు గురిచేయడం భారత సంప్రదాయానికి విరుద్ధమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. 
 
కాగా అనాసపండులో ప్రేలుడు పదార్థాలతో తిన్న ఏనుగు నోటి భాగము పేలి తీవ్రమైన గాయలకు గురైంది. ఆకలి బాధ ఒకవైపు గాయాలు మరోవైపు బాధిస్తూ వుండటంతో ఓ రోజంతా తిరిగి తిరిగి ప్రక్కనే వున్న ఏరులోనికి వెళ్లి అక్కడే నిలబడిపోయింది. చివరకు గర్భవతి అయిన ఏనుగు అక్కడే నీటిలోనే పడి చనిపోయింది.
 
సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారణానికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం