Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగును అనాసపండుతో చంపినవారిని పట్టుకోండి: కేరళ ప్రభుత్వం

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:31 IST)
కేరళలో అనాసపండ్లలో ప్రేలుడు పదార్థములు పెట్టి ఏనుగు చావుకు కారకులైన వారిని పట్టుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఆహార పదార్థాములలో ప్రేలుడు పదార్థములను దాచి మూగజీవులను హింసకు గురిచేయడం భారత సంప్రదాయానికి విరుద్ధమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. 
 
కాగా అనాసపండులో ప్రేలుడు పదార్థాలతో తిన్న ఏనుగు నోటి భాగము పేలి తీవ్రమైన గాయలకు గురైంది. ఆకలి బాధ ఒకవైపు గాయాలు మరోవైపు బాధిస్తూ వుండటంతో ఓ రోజంతా తిరిగి తిరిగి ప్రక్కనే వున్న ఏరులోనికి వెళ్లి అక్కడే నిలబడిపోయింది. చివరకు గర్భవతి అయిన ఏనుగు అక్కడే నీటిలోనే పడి చనిపోయింది.
 
సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారణానికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం