Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం పెట్టలేదని దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రచ్చ

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:56 IST)
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వ‌డోద‌ర రైల్వేస్టేష‌న్‌లో సుమారు గంట‌పాటు ఆపేశారు ప్ర‌యాణికులు. ఢిల్లీ నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌డోద‌ర చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు దిగిన ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది త‌మ‌కు అల్పాహారం ఇవ్వ‌లేద‌న్న కోపంతో రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాదు కంపార్టమెంట్‌లను కూడా శుభ్రం చేయ‌డంలేద‌ని ఆరోపించారు. సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌యాణికుల‌ు ఇచ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అధికారులు సిబ్బందిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రైలు ముందుకు క‌దిలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే... ఆ ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి : రేణూ దేశాయ్

సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!!

సర్జరీకి రెడీ అయిన రష్మీ గౌతమ్.. భుజం శస్త్రచికిత్స.. డ్యాన్స్ చేయలేకపోతున్నా..

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments