Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం పెట్టలేదని దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రచ్చ

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:56 IST)
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వ‌డోద‌ర రైల్వేస్టేష‌న్‌లో సుమారు గంట‌పాటు ఆపేశారు ప్ర‌యాణికులు. ఢిల్లీ నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌డోద‌ర చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు దిగిన ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది త‌మ‌కు అల్పాహారం ఇవ్వ‌లేద‌న్న కోపంతో రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాదు కంపార్టమెంట్‌లను కూడా శుభ్రం చేయ‌డంలేద‌ని ఆరోపించారు. సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌యాణికుల‌ు ఇచ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అధికారులు సిబ్బందిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రైలు ముందుకు క‌దిలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments