Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు వాష్‌రూమ్‌లో ఆత్మహత్య.. వేలాడుతూ కనిపించాడు..

రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలుల

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:39 IST)
రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలులోని ఎస్-2 బోగిలో వాష్‌రూమ్‌కి వెళదామని కొందరు ప్రయాణికులు వచ్చారు.


కానీ వాష్‌రూమ్ తలుపులు వేసి వుంచడంతో బయటి నుంచి చూశారు. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రయాణీకులు టీటీకి సమాచారం అందించారు. 
 
రైలు కాచిగూడకు వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతదేహన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏ స్టేషన్లో ఎక్కాడో.. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments