Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు వాష్‌రూమ్‌లో ఆత్మహత్య.. వేలాడుతూ కనిపించాడు..

రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలుల

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:39 IST)
రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలులోని ఎస్-2 బోగిలో వాష్‌రూమ్‌కి వెళదామని కొందరు ప్రయాణికులు వచ్చారు.


కానీ వాష్‌రూమ్ తలుపులు వేసి వుంచడంతో బయటి నుంచి చూశారు. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రయాణీకులు టీటీకి సమాచారం అందించారు. 
 
రైలు కాచిగూడకు వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతదేహన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏ స్టేషన్లో ఎక్కాడో.. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments