Webdunia - Bharat's app for daily news and videos

Install App

110 కిమీ వేగంతో వెళుతున్న రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (13:28 IST)
సాధారణంగా చిన్నగా వెళుతున్న రైలు నుంచి జారిపడితేనే గాయాలు ఏర్పడతాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా, ఆ ప్రయాణికుడు ప్రాణాలతో లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అమిత వేగంతో వెళుతున్న రైలు నుంచి పడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. ఆ రైలుతో పాటు అతను కూడా 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగానికి కిందపడినా ఆ ప్రయాణికుడుకి ఎలాంటి కాకుండా వెంటనే లేచి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ఇపుడు వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments