పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు రద్దు

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:31 IST)
ఈ ఏడాది శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం లేదు. నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ర‌ద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీక‌రించిన‌ట్లు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. 

కోవిడ్ వ్యాప్తి అడ్డుకునేందుకు నేరుగా జ‌న‌వ‌రిలో బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమండ్ చేస్తూ లేఖ రాసిన నేప‌థ్యంలో.. మంత్రి ప్ర‌హ్లాద్ జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

అన్ని పార్టీల నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, స‌మావేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఏక‌గ్రీవంగా అంద‌రూ ఆమోదించిన‌ట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments