Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:27 IST)
అంతర్జాతీయ 'ఛాయ్ దినోత్సవం' సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.  బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 
బిస్కెట్‌ కప్పు..
టీ తాగేసి కప్పు తినేయాలి. టీ తాగడం ఓకే.. కప్పు తినడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. అది బిస్కెట్‌ కప్పు కదా ! అందుకే తినేయాలి.

ప్రకృతిని కాపాడుకునే క్రమంలో భాగంగా.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఆచరణలో పెట్టడమే తడవు... మాంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్‌ కప్పు టీ వ్యాపారం జోరు జోరుగా ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments