Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:27 IST)
అంతర్జాతీయ 'ఛాయ్ దినోత్సవం' సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.  బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 
బిస్కెట్‌ కప్పు..
టీ తాగేసి కప్పు తినేయాలి. టీ తాగడం ఓకే.. కప్పు తినడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. అది బిస్కెట్‌ కప్పు కదా ! అందుకే తినేయాలి.

ప్రకృతిని కాపాడుకునే క్రమంలో భాగంగా.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఆచరణలో పెట్టడమే తడవు... మాంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్‌ కప్పు టీ వ్యాపారం జోరు జోరుగా ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments