Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:27 IST)
అంతర్జాతీయ 'ఛాయ్ దినోత్సవం' సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.  బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 
బిస్కెట్‌ కప్పు..
టీ తాగేసి కప్పు తినేయాలి. టీ తాగడం ఓకే.. కప్పు తినడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. అది బిస్కెట్‌ కప్పు కదా ! అందుకే తినేయాలి.

ప్రకృతిని కాపాడుకునే క్రమంలో భాగంగా.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఆచరణలో పెట్టడమే తడవు... మాంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్‌ కప్పు టీ వ్యాపారం జోరు జోరుగా ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments