Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో సీఐఎస్ఎఫ్ జవానుకు కరోనా వైరస్...

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (09:46 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని విమానాశ్రాయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవానుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న 57 యేళ్ల జవానుకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ అని తేలినట్టు చెప్పారు. 
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 186 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారంద‌రినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
 
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. శనివారం రాత్రి వరకు ఢిల్లీలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments