Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్స్.. వరకట్నం వేధింపులు.. అత్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:35 IST)
తమిళనాడు పుదుక్కోట్టైలో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం వేధింపులతో ఎందరో కోడళ్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గురించి వినివుంటాం. కానీ పుదుక్కోటైలో సీన్ రివర్స్ అయ్యింది. వరకట్నం కోసం హింసకు గురిచేసిన అత్తగారిని కోడలు కిరోసిన్ పోసి నిప్పంటించింది.

వివరాల్లోకి వెళితే.. పుదుక్కోట్టై జిల్లా, మణియం పల్లంకు చెందిన రాజమ్మాల్ కుమారుడు రమేష్‌కు ప్రతిభ అనే యువతిలో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల పాప వుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమ్మాళ్, ప్రతిభల మధ్య తగాదాలు చోటుచేసుకునేవి. ఇలా కూలీకి వెళ్ళొచ్చిన రాజమ్మాళ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై ప్రతిభ కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజమ్మాళ్ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిభను అరెస్ట్ చేశారు. విచారణలో తన అత్తగారు వరకట్నం కోసం రోజూ వేధించేదని.. గృహ హింసను తాళలేక ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించానని అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments