Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:21 IST)
దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో పళని మురుగన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పళని ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారి పాదాల చెంత నిమ్మకాయలు ఉంచుతారు. ఈ నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. ఈ వేలం పాటల్లో ఒక్క నిమ్మకాయను రూ.5 లక్షల ధర చెల్లించి దక్కించుకున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ వేలం పాటల్లో పుదుక్కోటై జిల్లా తిరుమంగళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూజు రోజుల పాటు తైపూస వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం కూడా చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 
 
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ.16 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ.5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలం వల్లనాట్లు చెట్టియార్ మాత్రమే పాల్గొంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్దే ఉంటే శుభం జరుగుతుదని భక్తులు విశ్వాసం. అందుకే పూజలో పెట్టే నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments