Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (10:15 IST)
Pahalgam attackers
పహల్గామ్ దాడికి ముందు బైసరన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ముందే రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. 
 
పహల్గాం దాడి ఉగ్రవాదులు సురక్షితంగా భారత్‌లోనే ఉన్నారు. స్థానికులే వారికి ఆశ్రయమిచ్చారు. వారికి అన్ని సదుపాయాలు కూర్చి చక్కగా చూసుకుంటున్నారని చెబుతోంది ఎన్ఐఏ.
 
పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని..ఆ తరువాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్రతా దళా నుంచి ఎలాతప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments