Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (10:15 IST)
Pahalgam attackers
పహల్గామ్ దాడికి ముందు బైసరన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ముందే రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. 
 
పహల్గాం దాడి ఉగ్రవాదులు సురక్షితంగా భారత్‌లోనే ఉన్నారు. స్థానికులే వారికి ఆశ్రయమిచ్చారు. వారికి అన్ని సదుపాయాలు కూర్చి చక్కగా చూసుకుంటున్నారని చెబుతోంది ఎన్ఐఏ.
 
పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని..ఆ తరువాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్రతా దళా నుంచి ఎలాతప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments