Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుమూసిన కాన్పుల నర్సమ్మ..

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (18:18 IST)
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని బాగా ప్రాచూర్యం ఉన్న పేరు నర్సమ్మ. ఈమె వయస్సు 98 సంవత్సరాలు. ఆమె పేరొందిన గైనకాలజిస్ట్ కాదు, ఎం.బి.బి.ఎస్ పట్టా పుచ్చుకోనూలేదు. కానీ ఎంతో చాకచక్యంగా ఓర్పుగా సిజేరియన్ అవసరం లేకుండా ఏకంగా 16 వేలకు పైగా సహజ కాన్పులు చేసింది నర్సమ్మ. 
 
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తుమకూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన నరసమ్మ వైద్య చికిత్సలు ఏమాత్రం అందుబాటులో లేని కాలం నుంచే సహజ కాన్పులు చేస్తూ వచ్చారు. ఎంతోమంది పేద మహిళలకు మాతృత్వ మధురిమను పంచిన సొలగిత్తి నరసమ్మను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 
 
గత కొద్ది నెలలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని బీజీఎస్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న నర్సమ్మ మంగళవారం కన్నుమూశారు. కర్నాటక  రాష్ట్ర ప్రభుత్వ నర్సమ్మకు వైద్య ఖర్చులు భరించి చికిత్స చేయించింది. నర్సమ్మ మృతి పట్ల పలువురు తమ విచారం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments