Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుమూసిన కాన్పుల నర్సమ్మ..

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (18:18 IST)
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని బాగా ప్రాచూర్యం ఉన్న పేరు నర్సమ్మ. ఈమె వయస్సు 98 సంవత్సరాలు. ఆమె పేరొందిన గైనకాలజిస్ట్ కాదు, ఎం.బి.బి.ఎస్ పట్టా పుచ్చుకోనూలేదు. కానీ ఎంతో చాకచక్యంగా ఓర్పుగా సిజేరియన్ అవసరం లేకుండా ఏకంగా 16 వేలకు పైగా సహజ కాన్పులు చేసింది నర్సమ్మ. 
 
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తుమకూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన నరసమ్మ వైద్య చికిత్సలు ఏమాత్రం అందుబాటులో లేని కాలం నుంచే సహజ కాన్పులు చేస్తూ వచ్చారు. ఎంతోమంది పేద మహిళలకు మాతృత్వ మధురిమను పంచిన సొలగిత్తి నరసమ్మను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 
 
గత కొద్ది నెలలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని బీజీఎస్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న నర్సమ్మ మంగళవారం కన్నుమూశారు. కర్నాటక  రాష్ట్ర ప్రభుత్వ నర్సమ్మకు వైద్య ఖర్చులు భరించి చికిత్స చేయించింది. నర్సమ్మ మృతి పట్ల పలువురు తమ విచారం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments