Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతిదేవి కన్నుమూత

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:11 IST)
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూశారు. ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 యేళ్లు. కోరాపుట్‌ జిల్లాలో గిరిజన తెగకు చెందిన యువతుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపు కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు. 
 
అంతేకాకుండా, అనాథులు, పేద పిల్లలు, అభాగ్యుల కోసం 1964లో గుణపురంలో సేవా సమాజ్ ఆశ్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్య, వొకేషనల్ కోర్సుల కోసం ఆమె ఆశ్రయాన్ని కూడా ఓపెన్ చేశారు. గిరిజన యువతులకు విద్యాభ్యాసం కోసం ఆమె అనేక స్కూల్స్‌ను తెరిచారు. 
 
ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో పాటు జమునాలాల్ బజాజ్, రాధానాథ్ రథ్‌పీస్ అవార్డులను ఆమె గెలుచుకున్నారు. శాంతిదేవి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో సంతాపం  తెలిపారు. అణగారిన వర్గాల ప్రజల గొంతుకగా ఆమె నిలిచివున్నారని కొనియాడారు. 
 
ఆరోగ్యకర సమాజం కోసం అవిశ్రాంతంగా ఆమె పోరాటం చేసినట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతిదేవి కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments