Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లదాడి

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:09 IST)
ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వీడియో తీసి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, గత 2014 తర్వాత ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీసీపీ సారథ్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments