Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లదాడి

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:09 IST)
ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వీడియో తీసి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, గత 2014 తర్వాత ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీసీపీ సారథ్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments