Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లదాడి

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:09 IST)
ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వీడియో తీసి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, గత 2014 తర్వాత ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీసీపీ సారథ్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments