Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 34,600 రేప్‌లు.. తెలిసినవారే రేపిస్టులు.. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం ర

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (10:35 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం రేపిస్టులకు కఠిన శిక్షలు వేసే దిశగా చట్టాల్లో సవరణ చేయట్లేదు. గత ఏడాది దేశంలో మహిళలపై 34,600 కేసులు నమోదైనాయని జాతీయ నేరాల రికార్డుల బ్యూరో తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. 
 
ఈ డేటాలో దేశంలోనే మధ్యప్రదేశ్, ఢిల్లీలలో అత్యాచారాల ఘటనలు ఎక్కువగా జరిగాయని తేలింది. 2015వ సంవత్సరంలో జరిగిన 33,098 అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు బాగా తెలిసిన వారే కావడం గమనార్హం. అత్యాచార బాధితుల వయసు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఉండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది 4,391 అత్యాచారం కేసులతో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 2,199 కేసులతో కేంద్రపాలిత ప్రాంతాల్లోకెల్లా ముందుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై 15,931 కేసులు నమోదైనాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం