Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష మంది సైనికులు తమ ఉద్యోగాలకు స్వస్తి, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (10:30 IST)
న్యూఢిల్లీ : పదేళ్ల కాలంలో సైనికులు ఎంత మంది తమ ఉద్యోగాలకు స్వస్థి పలికారో తెలుసా... దాదాపుగా లక్ష మంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపి దీపజ్‌ బైజ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ లోక్‌సభలో వివరాలు వెల్లడించింది.
 
2011 నుండి 2021 మార్చి 1 వరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌) నుండి 81,700 మంది, అసోం రైఫిల్‌ నుండి 15,904 మంది స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామాలు చేశారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
 
రాజీనామాలు, విఆర్‌ఎస్‌ తీసుకుంటున్న విధానం ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుందని పేర్కొంది. అయితే ఉద్యోగాలకు స్వస్థి పలికేందుకు గల కారణాలను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రత్యేక అధ్యయనం ఏమీ చేయలేదని కేంద్రం తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments