Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష మంది సైనికులు తమ ఉద్యోగాలకు స్వస్తి, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (10:30 IST)
న్యూఢిల్లీ : పదేళ్ల కాలంలో సైనికులు ఎంత మంది తమ ఉద్యోగాలకు స్వస్థి పలికారో తెలుసా... దాదాపుగా లక్ష మంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపి దీపజ్‌ బైజ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ లోక్‌సభలో వివరాలు వెల్లడించింది.
 
2011 నుండి 2021 మార్చి 1 వరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌) నుండి 81,700 మంది, అసోం రైఫిల్‌ నుండి 15,904 మంది స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామాలు చేశారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
 
రాజీనామాలు, విఆర్‌ఎస్‌ తీసుకుంటున్న విధానం ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుందని పేర్కొంది. అయితే ఉద్యోగాలకు స్వస్థి పలికేందుకు గల కారణాలను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రత్యేక అధ్యయనం ఏమీ చేయలేదని కేంద్రం తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments