Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాత్రికుడికి నేచురోతపతి మసాజ్ చేసిన ఎస్పీ..

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్వార్ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం షాప్లీలో నేచురోతపతి క్యాంపును ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అజయ్ కుమార్‌ను ఆహ్వానించారు. అయితే, ఎస్పీ అంటే ఆ స్థాయి హూందాతనం వేరు, కానీ, ఆయన వాటినన్నింటిని పక్కనబెట్టి ఓ సాధారణ మనిషిలా నడుచుకున్నారు. ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. 
 
షామ్లీలో ఏర్పాటు చేసిన చురోపతి క్యాంప్‌ను ప్రారంభించాల్సిందిగా అజయ్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ యాత్రికుడికి కాళ్లకు మసాజ్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఒక ఐపీఎస్ అధికారి..  పోలీస్ అంటే సర్వీస్ అనేలా ప్రవర్తించిన తీరుపై డిపార్ట్‌మెంట్  ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments