Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాటిల్‌లో పెట్రోల్ నింపేది లేదన్న పాపానికి నాగుపామును..?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (16:09 IST)
పెట్రోల్‌ బంక్‌లో ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోయలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోయలేదన్న కోపంతో బంక్ ఓనర్ రూంలో ఓ పామును వదిలిపెట్టాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కంగారుపడి పరుగులు తీసింది. 
 
ఈ ఘటన మంబై నగరానికి సమీపంలోని మల్కాపూర్ రోడ్ చౌదరీ పెట్రల్ బంక్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments