Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సెహ్వాగ్ విద్యాదానం

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:44 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. సెహ్వాగ్ చేసిన ఈ ప్రకటనను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 
 
దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో అతిపెద్ద విషాదంగా పేర్కొంటున్నారు. ఈ విషాద ఘటన ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్‌ను కాపాడటమే నేను చేయగలిగింది. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీ సెంటరులో ఆ పిల్లకు ఉచిత విద్య అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, ఈ రైలు ప్రమాదంలో విచారణకు నిపుణులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటుచేసి, ఆ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments