Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ రైలు ప్రమాదం : సీబీఐ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (20:31 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగిస్తుంది. ఈ దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సీబీఐ ఆ కోణంలో విచారణ చేపట్టారు. 
 
అదేసమయంలో జేఈ అమీర్ ఖాన్‌ ఉండే అద్దె ఇంట్లో విచారించి, ఆ ఇంటికి సీబీఐ సీలు వేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. దాదాపు 280 మంది చనిపోయిన ఈ ప్రమాదంపై సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జేఈ ఇంటికి సీల్ వేయడం సహా దర్యాప్తులో వెలుగు చూస్తున్న విషయాలతో బాలాసోర్ రైలు ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments