Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:14 IST)
ఢిల్లీలోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె పేరు స్వాతి నాయక్. వరిసాగు చేసే చిన్న రైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసినందుకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నార్మన్ బోర్లాగ్ అవార్డును ప్రకటించింది. 
 
ఒరిస్సాకు చెందిన డాక్టర్ స్వాతి నాయక్.. ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఆఐ)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకుగాను ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. 
 
హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత్ నార్మన్ ఇ బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహార భద్రతకు కృషి చేసే 40 యేళ్లలోపు వయస్సున్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రతి యేటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. అందులో భాగంగా, ఈ యేడాది స్వాతి నాయక్‌కు ఈ పురస్కారం వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments