Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు బస్తాల్లో గంజాయి.. లారీ డ్రైవర్ లారీని ఆపకుండా..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (14:18 IST)
ఒడిశాలో చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. గంజాయిని  తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలిసింది. మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చింతపండు లోడుతో వెళ్తున్న లారీని గుర్తించారు. 
 
లారీ డ్రైవర్ లారీని ఆపకుండా వేగంగా పోనిచ్చేసరికి అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి లారీని ఆపారు.  లారీలో చింతపండు ఉందని డ్రైవర్  కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతాప్ పాత్రో చెప్పారు.
 
కాగితాలు చూపించారు.  అయినా అనుమానం వచ్చిన పోలీసులు లారీలో తనిఖీ చేయగా చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది.
 
స్వాధీనం చేసుకున్న 15 క్వింటాళ్ల  గంజాయిని 63 బస్తాల్లో నింపి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలుసు కున్నారు. గంజాయి విలువ కోటి రూపాయలు పైగా ఉంటుందని మల్కన్ గిరి ఎస్డీపీఓ సువేందు కుమార్ పాత్రో తెలిపారు.  

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments