Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం.. పట్టపగలే..?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (11:09 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండిగల్ జిల్లా థేనిలో పట్టపగలే ఓ యువతిని కాలేజీ వద్దనే దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
 
బాధితురాలి పరిస్థితి చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌ సినిమాలో విలన్ అవతారంలో రవీనా టాండన్?

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

మా అన్నయ్య సూర్య నీకే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ్.. అంటూ హగ్ చేసుకున్నారు : కార్తీ

చక్కటి జానపద సాహిత్యం, రసానుభూతి కలిగించేలా ప్రణయ గోదావరి గీతం : చంద్రబోస్‌

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments