Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్ : రాహుల్ గాంధీ ట్వీట్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండి చేయి చూపించారంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, విత్తమంత్రి నిర్మలమ్మ రూ.39.45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తిపరచలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి. పలువురు ఆర్థిక రంగ నిపుణులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments