Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్ : రాహుల్ గాంధీ ట్వీట్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండి చేయి చూపించారంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, విత్తమంత్రి నిర్మలమ్మ రూ.39.45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తిపరచలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి. పలువురు ఆర్థిక రంగ నిపుణులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments