వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించలేం : సుప్రీంకోర్టు కేంద్రం అఫిడవిట్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (13:16 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేయమని తాము ఆదేశించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. 
 
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఈ నేపథ్యంలో ఈ వాయు కాలుష్యంపై న‌మోదైన అఫిడ‌విట్‌లో సుప్రీం విచార‌ణ చేప‌ట్టింది. 
 
కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల చాలా గ్యాప్ తర్వాత సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌ని, ఈ ద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయాల‌ని తాము ఆదేశించ‌లేమ‌ని సుప్రీంకు కేంద్రం వెల్ల‌డించింది. 
 
ర‌హ‌దారుల‌పై వాహ‌నాల సంఖ్య‌ను త‌గ్గించేందుకు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు కార్‌పూలింగ్ చేయాల‌ని సూచించిన‌ట్లు కేంద్రం చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వాడుతున్న వాహ‌నాల సంఖ్య చాలా త‌క్కువ అని, వారి వాహ‌నాల‌ను నిలిపివేయ‌డం వ‌ల్ల వాయు నాణ్య‌త‌లో ఎటువంటి మెరుగుద‌ల ఉండ‌ద‌ని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments